Home ఆంధ్రప్రదేశ్ జేసీ కాన్వాయిలో ప్రమాదం…నలుగురికి తీవ్రగాయాలు

జేసీ కాన్వాయిలో ప్రమాదం…నలుగురికి తీవ్రగాయాలు

276
0

అనంతపురం
గుత్తి హైవే నుంచి అనంతపురం పోయే దారిలో కాసేపల్లె టోల్గేట్ ప్లాజా ముందు బృందావన్ హోటల్ దగ్గర జెసి ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ లోని వెహికల్ అదుపుతప్పి రోడ్డు పక్కన సిమెంట్ దిమ్మకు ది కొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈగూడురు ఆదికి తీవ్రగాయాలయ్ఆయయి.    నారా లోకేష్ అనంతపూర్ పర్యటనకు వస్తున్నందున తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి  నారా లోకేష్ కార్యక్రమానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడినవారిని సవేరా ఆసుపత్రికి తరలించారు.

Previous articleకుప్పంలో ఉద్రిక్తత…టీడీపీ నేతల ఆరెస్టు
Next articleరోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు దుర్మరణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here