Home తెలంగాణ అనంత కు చెందిన ప్రేమ జంట తెలంగాణలో ఆత్మహత్య

అనంత కు చెందిన ప్రేమ జంట తెలంగాణలో ఆత్మహత్య

110
0

జోగులాంబ గద్వాల
అనంతపురానికి చెందిన ప్రేమ జంట తెలంగాణలోని గద్వాల మండలం మేళ్లచెరువులో ఆత్మహత్య చేసుకుంది.  మేళ్లచెరువు వద్ద రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. . మృతులు అనంతపురం జిల్లా ధర్మవరం వాసులు.  మృతులు గంగాధర్, లక్ష్మిగా  తెలంగాణ పోలీసులు గుర్తించారు.

Previous articleరోడ్డుపై గుంతలు…రిపేర్ చేస్తున్న చెట్టుపల్లి జనసైనికులు
Next articleతుఫానుకు నష్టపోయిన గిరిజన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి సీపీఎం నాయకులు కిల్లో సురేంద్ర పి.బాలదేవ్ డిమాండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here