Home వార్తలు ముంబై న‌గ‌రంలో మ‌రో డ్ర‌గ్ దందా గుట్టుర‌ట్టు ...

ముంబై న‌గ‌రంలో మ‌రో డ్ర‌గ్ దందా గుట్టుర‌ట్టు రూ.15 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం

69
0

ముంబై అక్టోబర్ 6
క్రూయిజ్ రేవ్ పార్టీ ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతుండ‌గానే ముంబై పోలీసులు న‌గ‌రంలో మ‌రో డ్ర‌గ్ దందా గుట్టుర‌ట్టు చేశారు. యాంటీ నార్కోటిక్స్ సెల్ స‌హ‌కారంతో ముంబై పోలీసులు జ‌రిపిన దాడుల్లో రూ 15 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు వ్‌టక్తుల‌ను అరెస్ట్ చేశారు. ఇక క్రూయిజ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ స‌హా ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన అధికారులు అదే షిప్‌పై జ‌రిపిన తాజా దాడుల్లో మ‌రో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

Previous articleబాధితుల‌ను ప‌రామ‌ర్శించే హ‌క్కు లేదా ? ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్
Next articleఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here