Home ఆంధ్రప్రదేశ్ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా డా. ఎస్.శంకర్ ప్రమాణస్వీకారం

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా డా. ఎస్.శంకర్ ప్రమాణస్వీకారం

129
0

తిరుమల,మా ప్రతినిధి,సెప్టెంబర్ 25,
టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా డా. ఎస్.శంకర్ శనివారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి జెఈవో  సదా భార్గవి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న

అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను జెఈఓ అందించారు

Previous articleఅన్నమయ్య కీర్తనలు అందరికీ చేరువకావాలి – అదివో అల్ల‌దివో …. అన్న‌మ‌య్య పాట‌ల పోటీలకు ఎంపిక ప్రారంభం – ఎస్వీబిసి ఛైర్మ‌న్ డా. సాయి కృష్ణ యాచేంద్ర‌
Next articleనూత‌న జెఈవోగా వి.వీరబ్రహ్మయ్య బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here