Home తెలంగాణ సిసి కెమెరాలను ప్రారంభించిన ఏ.ఎస్పీ అనోన్య

సిసి కెమెరాలను ప్రారంభించిన ఏ.ఎస్పీ అనోన్య

209
0

కామారెడ్డి అక్టోబర్ 22

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలోనీ వీధి నందు ఈ రోజు సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అనోన్య ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి కాలనీలోని ప్రజలను చైతన్యవంతం చేయడమే కాకుండా 30 వేల రూపాయలు ఇచ్చిన  విశ్వనాధుల అనిత మహేష్ గుప్తా ను, కాలనీ వాసులు 70 వేల రూపాయలను అందించడము  అభినందనీయము అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఉదయ్ కృష్ణ,పట్టణ ఎస్సై రాములు కౌన్సిలర్ వంశీకృష్ణ,గంజి సతీశ్,సంజీవ రెడ్డి,నర్సింలు, ప్రభాకర్, చీలశ్రీధర్, సాయి, శ్రీనివాస్, లచ్చిరెడ్డి కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది.

Previous articleఅక్టోబర్ 28 న మెగా రుణ మేళా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి.వెంకటరెడ్డి
Next articleదివంగత నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపాతి,గొప్ప నాయకుడు ఆయన భౌతికంగా దూరమై ఏడాది గడుస్తున్నా.. ఆయన జ్ఞాపకాలు ఇంకా పదిలంగా ఉన్నాయి ఉద్యమ ప్రారంభం నుంచి మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి కి సన్నిహితులు -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here