Home ఆంధ్రప్రదేశ్ జలమయం అయిన బెజవాడ శివారు ప్రాంతం

జలమయం అయిన బెజవాడ శివారు ప్రాంతం

267
0

విజయవాడ
విజయవాడ నగర శివారు ప్రాంతం జలమయం అయింది. సోమవారం తెల్లవారు జామునుండి కుండపోతగా భారీ వర్షం కురిసింది. కండ్రిక, ఎల్ బీఎస్ నగర్ , పాయకపురం, రాజీవ్ నగర్ ప్రాంతాలలో ఇళ్ళలోకి వరద నీరు చేరింది, నున్నపోలీస్ స్టేషన్ నీట మునిగింది. నూజివీడు విజయవాడ రహదారీ నగర శివారులో రెండు అడుగుల మేర వరద నీరు నిలిచింది. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.

Previous articleతండ్రిని హతమార్చిన తనయుడు
Next articleమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత్ బంద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here