Home తెలంగాణ లక్షా యువగల గీతర్చన భగవద్గీత రథయాత్ర ప్రారంభం

లక్షా యువగల గీతర్చన భగవద్గీత రథయాత్ర ప్రారంభం

108
0

పెద్దపల్లి
నవంబర్ 25
:
పెద్దపెల్లి జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన లక్షా యువగల గీతర్చన భగవద్గీత రథయాత్ర గురువారం రామ్మందిర్ శ్రీ కోదండ రామాలయం నుండి ప్రారంభమైనది. ఈ కార్యక్రమంలో శ్రీ పరబ్రహ్మానందగిరి స్వాములవారు, తెలంగాణ రాష్ట్ర విశ్వహిందూ పరిషత్  సంఘటన కార్యదర్శి యాదిరెడ్డి పాల్గొని రథయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అధిక సంఖ్యలో మరియు బిజెపి రామగుండం అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేష్, బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసయ్య, మావోజూ రామన్న, మామిడి రాజేష్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Previous articleక్రీడల అభ్యున్నతికై సంపూర్ణ సహకారం అందిస్తా మహిళా సాఫ్ట్ బాల్ జాతీయ పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించాలి విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి హరీశ్ రావు
Next articleబయో మెట్రిక్ హాజరు విధానం పునః ప్రవేశపెట్టాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here