చిత్తూరు జిల్లా లో కురుస్తున్న భారీ వర్షాలకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి అనీషా రెడ్డి కారు తిరుపతి నుండి చంద్రగిరి మండలం భీమవరం మీదుగా పులిచర్ల పైన తెల్లవారు జామున 3-30 గంటలకు పుంగనూరు వెళుతుండగా భీమవరం వద్ద వరద నీటి ప్రవాహం లో చిక్కుకున్న కారు ప్రయాణిస్తున్న డ్రైవరు తో మొత్తం ఐదుగురు సురక్షితం