Home జాతీయ వార్తలు ఓడిషా సీఎం తో ముఖ్యమంత్రి జగన్ భేటీ

ఓడిషా సీఎం తో ముఖ్యమంత్రి జగన్ భేటీ

105
0

భువనేశ్వర్
ఒరిస్సా భువనేశ్వర్‌కు ఆంధ్రప్రదేశ్ ము ఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు.  ఒడిశా అభ్యంతరా లతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృ తంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించారు.  వంశధార నదిపై నేరేడి  బ్యారేజీ నిర్మాణం, జం ఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్.. ఈ భేటీలో నవీన్ పట్నా యక్ చర్చించారు. ఇద్దరు ముఖ్య మంత్రుల మధ్య అరుదైన భేటీ కావ డంతో ఈ సమావేశం ద్వారా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్త రాంధ్ర రైతుల కల సాకారం అవుతుం దని భావిస్తున్నారు. భేటీ అనంతంర సీఎం జగన్ అమరావతికి తిరుగుప్రయాణం అయ్యారు

Previous article94 ఏళ్ల వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్ కు ప‌ద్మ అవార్డు
Next articleకేసీఆర్‌ గద్దె దిగాల్సిందే.. దళితుడిని సీఎం చేయాల్సిందే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here