Home ఆంధ్రప్రదేశ్ మావోయిస్టుల బూబీట్రాప్ నిర్వీర్యం చేసిన చింతూరు పోలీసులు

మావోయిస్టుల బూబీట్రాప్ నిర్వీర్యం చేసిన చింతూరు పోలీసులు

270
0

కాకినాడ
చింతూరు మండలం చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల మల్లంపేట గ్రామ శివారు,  ఆంద్ర-ఛత్తీస్ గడ్ బోర్డర్ లో  అటవీ ప్రాంతంలో పోలీసులు  విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు వెదురు పొదలలో అమర్చిన ఏడు  బూబీ ట్రాప్ లను  వెలికి తీసారు. వాటిని వాటిని అత్యంత చాకచక్యముగానిర్వీర్యం చేసారు.  దీంతో పోలీసులకు పెద్ద ప్రమాదము తప్పింది.

Previous articleనిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి
Next articleబంగాళాఖాతంలో అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here