Home జాతీయ వార్తలు స‌స్పెన్ష‌న్ ఎత్తివేయాల‌ని విప‌క్షాల ఆందోళ‌న

స‌స్పెన్ష‌న్ ఎత్తివేయాల‌ని విప‌క్షాల ఆందోళ‌న

266
0

న్యూఢిల్లీ డిసెంబర్ 2
రాజ్య‌స‌భ‌కు చెందిన 12 మంది ఎంపీల‌పై స‌స్పెన్ష‌న్ విధించిన విష‌యం తెలిసిందే. అయితే వారిపై స‌స్పెన్ష‌న్ ఎత్తివేయాల‌ని విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. ఇవాళ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఆ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు కూడా పాల్గొన్నారు. న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించి ప్ర‌భుత్వ వైఖ‌రికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేప‌ట్టారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని వాళ్లు డిమాండ్.

Previous articleఒమిక్రాన్‌తో పొంచి ఉన్న ముప్పు కలెక్టర్‌ గౌతమ్‌
Next articleముత్యాలు, మొక్క‌జొన్న, గుమ్మ‌డి గింజ‌ల మాల‌ల‌తో శోభాయ‌మానంగా స్నపనతిరుమంజనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here