Home ఆంధ్రప్రదేశ్ త్రాగునీటి కోసం భక్తుల అవస్థలు

త్రాగునీటి కోసం భక్తుల అవస్థలు

275
0

శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తిశ్వరాలయానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తూంటారు. ముఖ్యంగా రాహు కేతు పూజ కోసం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ నుంచి తండోపతండాలుగా వస్తారు. అనంతరం స్వామి అమ్మవారి ని దర్శించుకున్న తరువాత ఆలయం లో ఉచిత ప్రసాదం తిన్న తరువాత  త్రాగునీరు  కోళాయి ల వద్ద గ్లాసులు లేక చేతుల తో నీళ్ళు తాగుతూ భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనా ఆలయ అధికారులు స్పందించి భక్తుల కు త్రాగు నీరు కోళాయి ల వద్ద గ్లాసులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు

Previous articleఎయిడ్స్..కు.మందు లేదు.. నియంత్రణ ఒక్కటే…
Next articleఎయిడ్స్ పై అవగాహన పెరిగింది మంత్రి తానేటి వనిత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here