Home జాతీయ వార్తలు దేశంలో కొనసాగుతున్న కరోనా ..కొత్తగా 14,306 కేసులు నమోదు

దేశంలో కొనసాగుతున్న కరోనా ..కొత్తగా 14,306 కేసులు నమోదు

250
0

న్యూఢిల్లీ అక్టోబర్ 25
దేశంలో కొత్తగా 14,306 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,89,774కు చేరింది. ఇందులో 3,35,67,367 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,67,695 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,54,712 మంది మహమ్మారి వల్ల మరణించారు. కాగా, గత 24 గంటల్లో 443 మంది మరణించగా, 18,762 మంది కరోనా నుంచి బయటపడ్డారు. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 8,538 కేసులు ఉన్నాయని, 71 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Previous articleటీఆ‌్్ర‌ఎస్‌ పార్టీ అధ్య‌క్షు‌డిగా తిరిగి కెసిఆర్ తొమ్మి‌దో‌సారి ఏక‌గ్రీ‌వంగా ఎన్నిక
Next articleయాద్గార్‌ప‌ల్లి వ‌ద్ద రోడ్డుప్ర‌మాదం.. అక్క‌డిక‌క్క‌డే ముగ్గురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here