Home వార్తలు దేశంలో త‌గ్గుముఖం పడుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు

దేశంలో త‌గ్గుముఖం పడుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు

129
0

న్యూఢిల్లీ అక్టోబర్ 4
దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 20,799 పాజిటివ్ కేసుల‌ను న‌మోదు కాగా, 180 మంది మ‌ర‌ణించారు. మ‌రో 26,718 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 2,64,458 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,48,997 మంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 90.79 కోట్ల‌కు పైగా టీకా డోసుల పంపిణీ జ‌రిగింది.

Previous articleబైక్ ను తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
Next articleత్వ‌ర‌లోనే సోమ‌శిల బ్రిడ్జి ప‌నులు ప్రారంభిస్తాం మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here