Home వార్తలు దేశ‌వ్యాప్తంగా 90 కోట్ల మందికి కోవిడ్ టీకాలు

దేశ‌వ్యాప్తంగా 90 కోట్ల మందికి కోవిడ్ టీకాలు

172
0

న్యూఢిల్లీ అక్టోబర్ 2
దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. నేడు కోవిడ్ వ్యాక్సినేష‌న్‌లో ఇండియా కొత్త మైలురాయిని చేరుకున్న‌ది. 90 కోట్ల మందికి కోవిడ్ టీకాలు ఇచ్చారు. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ తెలిపారు. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 90 కోట్ల డోసుల టీకాలు ఇచ్చిన‌ట్లు మంత్రి తెలిపారు. కోవిడ్‌పై ప్ర‌భుత్వం అసాధార‌ణ రీతిలో పోరాటం చేస్తోంద‌ని మంత్రి చెప్పారు.

Previous articleటీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు బ్ర‌హ్మ‌ర‌థం
Next articleరాష్ట్రీయ జ‌ల్ జీవ‌న్ మిష‌న్ మొబైల్ అప్లికేష‌న్‌ను ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోదీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here