Home తెలంగాణ సీఆర్ కు మద్యం షాపుల మీద, ఉప ఎన్నికల మీద వున్న శ్రద్ధ విద్యార్థుల మీద...

సీఆర్ కు మద్యం షాపుల మీద, ఉప ఎన్నికల మీద వున్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదు ఏబీవీపీ

108
0

నల్గోండ
నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు విద్యార్థులు. పెండింగ్లో ఉన్న 3816 కోట్ల రూపాయలన ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లు విడుదల చేయాలని వివిధ ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల విద్యార్థులు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్  లో ధర్నా నిర్వహించారు.. సీఎం కేసీఆర్ కు మద్యం షాపుల మీద, ఉప ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద అ ఎందుకు లేదని ప్రశ్నించారు. స్కాలర్ షిప్పులు ఫీజు రీయింబర్స్ మెంట్ లో విడుదల చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు..

Previous articleప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ..
Next articleవిడుద‌ల‌కు సిద్ద‌మైన హర్ష్‌ కనుమిల్లి, జ్ఞానసాగర్ ద్వార‌క‌, వర్గో పిక్చర్స్ `సెహ‌రి`.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here