తిరుపతి
43 సంవత్సరాలుగా శ్రీవారి ఆలయంలో నిస్వార్దం గా సేవలందిం చిన డాలర్ శేషాద్రి పార్టీ వ దేహానికి మంగళ వారం తిరుపతి సిరిగిరి అపార్ట్ మెంట్ వద్ద గౌ.బారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ గారు నివాళులు అర్పించి వారి
కుటుంబ సభ్యుల ను పరామర్శించారు…
అనంతరం గౌ.భారత ప్రధాన న్యాయమూర్తి మీడియా తో మాట్లాడు తూ శ్రీవారికి అత్యంత ప్రీతి పాత్రమైన శేషాద్రి స్వామి ఇక లేరు అన్నది నమ్మలేకపోతునాన్నని,
శేషాద్రి స్వామితో 25 సంవత్సరాల అను
బంధం కలదని,ఆయన మరణించడం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు అని,దేవుణి సేవలో తరిస్తూ …ఆరోగ్యాన్ని కూడా విస్మరించారని,ఆయన కోరిక మేరకు శ్రీవారి సేవలో వుండగానే చివరి శ్వాస విడి చారని,శేషాద్రి స్వామి రచించిన పుస్తకాలను
టిటిడి ముద్రించి భక్తుల కు అందుబాటులో తీసుకురావాలని తెలిపారు..
గౌ.బారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ గారితో గౌ.చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి పార్థ సారథి, గౌ.ఎపి ప్రభుత్వ సలహాదారు అజేయ్
కలాం,గౌ.తిరుపతి 3వ అదనపు జిల్లా జడ్జి వీర్రాజు, గౌ.తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి,టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బా రెడ్డి, టిటిడి ఈఓ డా. జవహర్ రెడ్డి,అదనపు ఈ ఓ ధర్మా రెడ్డి,టిటిడి పాలక మండలి సభ్యు లు,పోకల అశోక్
కుమా ర్,క్రిష్ణమూర్తి, అనంత పురం డి ఐ జి క్రాంతి రాణా టాటా,తమిళ నాడు లోని టిటిడి అనుబంద ఆలయాల చైర్మన్ శేఖర్ రెడ్డి,మాజీ సి ఎస్ ఎల్.వి. సుబ్ర హ్మణ్యం మాజీ జేఈవో లు పి. బాల సుబ్రహ్మ ణ్యం, శ్రీనివాస రాజు, టిటిడి జేఈవో సదా
భార్గవి,సి వి ఎస్ ఓ గోపినాధ్ జెట్టి,తది తరులు వెంట కలరు..
నివాళులు అర్పించిన ప్రముఖులుగౌ.డిప్యూటీ సీఎం నారాయణ స్వామి,గౌ.చంద్ర గిరి శాసన సభ్యులు మరియు తుడా చైర్మన్ చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి,తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ
మేయర్ భూమన అభి నయ్ రెడ్డి,స్విమ్స్ డైరెక్టర్ డా.వెంగమ్మ,తిరుపతి అర్బన్ ఎస్ పి వెంకట అప్పల నాయుడు నాయకులు భాను ప్రకాష్ రెడ్డి,ప్రజా ప్రతి నిధులు,అర్చక స్వాములు,టిటిడి ఉద్యోగులు,ప్రజలు నివాళులు అర్పించారు
మధ్యాహ్నం
రెండు గంటలపైన పార్థివ దేహాన్ని వారి కుటుంబ సభ్యులుహరిశ్చంద్ర స్మశాన వాటిక కు తరలించి అనంతరం అంత్య క్రియలు నిర్వహించ నున్నారు..