Home ఆంధ్రప్రదేశ్ జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.నిశ్చల్

జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.నిశ్చల్

228
0

బద్వేలు, అక్టోబర్ 23
బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణ నిమిత్తం ఎన్నికల వ్యయ పరిశీలకులు  బి. నిశ్చల్, ఐ.ఆర్.ఎస్., (ఐ. టి.) గారు శనివారం జిల్లాకు చేరుకున్నారు.  ఈ మేరకు వారు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా శనివారం  బద్వేలు తహసీల్దార్ కార్యాలయం చేరుకొని బద్వేలు ఉప ఎన్నికల నిర్వహణను  పర్యవేక్షించేందుకు.. జిల్లాకు రావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 124 బద్వేలు ( ఎస్సి) నియోజకవర్గ ఉప ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థుల వ్యయ ఖర్చుల పై సహాయ  వ్యయ పరిశీలకులు శ్రీధర్ శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు. వ్యయ ఖర్చులు సంబంధించి తగు సూచనలు చేసి రికార్డ్ లను ఎప్పటికప్పుడు నమోదు చేయవలసిందిగా ఆదేశించారు.

Previous articleసామాజిక రుగ్మతలకు వైజ్ఞానిక దృక్పధమే ఔషధం వైజ్ఞానిక సమాజ నిర్మాణానికి సృజనాత్మక చదువులే కీలకం చదివిన చదువులు నిత్యజీవితంలో ఆచరించబడాలి నర్రా రామారావు జె వి వి జాతీయ ఉపాధ్యక్షులు
Next articleవై.ఎస్.ఆర్.సి.పి, బి.జె.పి ల మధ్య వాడి వేడి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఈనెల 27 న ముగియనున్న ఎన్నికల ప్రచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here