Home ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి దేవస్థానం తరపున కనక దుర్గమ్మ కు పట్టు వస్త్రాలు సమర్పించిన ఈ.ఓ పేద్ది రాజు

శ్రీకాళహస్తి దేవస్థానం తరపున కనక దుర్గమ్మ కు పట్టు వస్త్రాలు సమర్పించిన ఈ.ఓ పేద్ది రాజు

138
0

విజయవాడ
ప్రతి సంవత్సరము విజయవాడ  శ్రీ కనకదుర్గమ్మ దసరా  బ్రహ్మోత్సవంలో  శ్రీ కనక దుర్గ అమ్మవారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించుట  ఆనవాయితీ . ఈ నేపధ్యంలో బుధవారము ఉదయం 9:00 గంటలకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరపున విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు ఈ.ఓ  పెద్దిరాజు  సమర్పించారు. ఈ  కార్యక్రమంలో ఆలయ వేదపండితులు, సిబ్బంది పాల్గొన్నారు.

Previous articleటిష్యూ కల్చర్ ల్యాబ్ కు శంకుస్థాపన చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి
Next articleగుడ్ మార్నింగ్ శ్రీకాళహస్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here