Home జాతీయ వార్తలు జవాన్ల పై తోటి జవాన్ కాల్పులు..ముగ్గురు మృతి

జవాన్ల పై తోటి జవాన్ కాల్పులు..ముగ్గురు మృతి

265
0

రాయ్ పూర్
చత్తీస్ ఘఢ్ రాష్ట్రంలోని  సుకుమా జిల్లా మారాయి గూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి బేస్ క్యాంప్ లో 50వ  50 బెటాలియన్ లోని ఒక పీఆర్పిఎఫ్  జవాన్  తోటి జవాన్ల్ పై కాల్పులు జరిపాడు.    ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా మరో నలుగురు జవాన్లు ధర్మాత్మా కుమార్, ధర్మేంద్ర, మహారణ, ధనుంజయ్. మృతి చెందిన జవాన్లు రాజాం మని యాదవ్(బిహార్), దంజి(బిహార్), రాజీవ్ మండల్(పశ్చిమ బెంగాల్)  తీవ్రంగా గాయపడ్డారు.  మృత దేహాలను భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు.ఈ ఘటన ఎందుకు జరిగింది అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. నిందిత జవాన్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Previous articleగిరిజన చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి బహుజన సమాజ్ పార్టీ నాయకులు బీఎస్పీ ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ, ఆర్డివో కు వినతి పత్రం
Next articleకాలుతో తంతే కష్టాలన్నీ కట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here