Home ఆంధ్రప్రదేశ్ పదిహేను నెలల తరువాత భక్తుల కు పాతాళ గణపతి దర్శనం

పదిహేను నెలల తరువాత భక్తుల కు పాతాళ గణపతి దర్శనం

122
0

శ్రీకాళహస్తి
ముక్కంటి దర్శనార్డం వచ్చే భక్తుల కు పాతాళ గణపతి ని దర్షించుకునే అవకాశాన్ని అదికారులు కల్పించారు. కరోనా తీవ్రత నేపధ్యంలో  సుమారు 15  నెలలగా  భక్తులను ఇక్కడి ఆలయం లోకి అనుమతించడం లేదు. భక్తుల ను ఆకట్టుకునే ఈ పాతళ వినాయక స్వామి దర్శనానికి సోమవారం నుంచి భక్తులను అనుమతించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంటల తరబడి నిరీక్షించి గణనాధుడిని దర్శించుకున్నారు.

Previous articleసరికొత్త టెక్నాలజీతో చరిత్రలో తొలిసారిగా చౌకగా మంచి నీటి సరఫరా మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఇలాకాలో ప్రతి ఇంటికి నేరుగా రక్షిత మంచినీరు పెన్నా నది నుంచి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా శుద్ధి చేసిన నీరందించేలా ఏర్పాట్లు అభివృద్ధికి చిరునామాగా మారుతోన్న ఆత్మకూరు అదానీ ఫౌండేషన్ సహకారంతో అమలు చేసే ఆర్వో వాటర్ ప్లాంట్ అక్టోబర్ 30న లాంచ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Next articleముగ్గురు యువతుల ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here