జగిత్యాల అక్టోబర్ 27
తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆన్నారు.బుధవారం
జగిత్యాల రూరల్ మండల లక్ష్మీ పూర్ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో 25 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో
ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా
ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను,కులాలను గౌరవిస్తూ హిందు దేవాలయాలకు నిధులను ముఖ్యమంత్రి కేటాయిస్తున్నారని,తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు,ధర్మపురి,వేములవాడ,యా