Home ఆంధ్రప్రదేశ్ ఫార్మాసిస్టు ఆత్మహత్యపై విచారణ

ఫార్మాసిస్టు ఆత్మహత్యపై విచారణ

140
0

గుంటూరు
గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గొట్టిపాడు లో ఫార్మసీస్టు  సంధ్య  ఆత్మహత్యా విషయంపై  ఆరోగ్య శాఖ  ఉన్నత అధికారులు విచారణ ప్రారంభించారు. నేను  చచ్చేంత వరకు  డాక్టర్ వదిలి పెట్టదు అందుకే నేను ఇలా చేస్తున్నాను అంటూ

మృతురాలు చ స్టేటస్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేసధ్యంలో గొట్టిపాడు  పీహెచ్ సి సెంటర్ లో డాక్టర్ రత్న శ్రీ, ఫార్మసీస్టు సంధ్య ను  అడిషనల్ డీఎంహెచ్వో సుబ్బారావు విచారించారు.  స్థానికులను, పీహెచ్సీ  సెంటర్ సిబ్బంది నడిగి

వివరాలు సేకరించారు. విచారణ చేసిన తరువాత అన్ని వివరాలు ఉన్నత అధికారులకు నివేదిక రూపంలో అందజేస్తామని అయన అన్నారు.

వివరాలు సేకరించారు. విచారణ చేసిన తరువాత అన్ని వివరాలు ఉన్నత అధికారులకు నివేదిక రూపంలో అందజేస్తామని అయన అన్నారు.

Previous articleపంజాబ్లో తప్పిన భారీ ఉగ్రదాడి.. ముగ్గురు అరెస్ట్‌ అమృత్‌సర్ సెప్టెంబర్ 23
Next articleతాను టీఆర్ఎస్‌లోకి పోవాలని అనుకుంటే అడ్డుకునేదెవరు! సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here