Home తెలంగాణ విఫలమై న కేసిర్ ప్రభుత్వం

విఫలమై న కేసిర్ ప్రభుత్వం

149
0

అత్యాచారం చేసిన పాల్బడిన వారిని వెంటనే ఎన్కౌంటర్  చేయండి

కౌతాళం
: అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి ఎన్కౌంటర్ చేయాల ని ఎఐఎస్ ఎఫ్ కార్యదర్శి కుమార్ పేర్కొన్నారు.
ఏఐఎస్ఎఫ్ కౌతాళం కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ  చేయబడినది. ఆ ఆరేళ్ళ చిన్నారి చైత్ర పై మూడురోజుల క్రితం అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ మరియు  మానవహారం వైయస్సార్ సర్కిల్ వరకు ఈ ప్రదర్శన నిర్వహించారు.  ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ ఇంత అరాచకానికి పాల్పడ్డ నిందితుల్ని ఉరిశిక్ష వేయాలని    వెంటనే శిక్షించాలని డిమాండ్  చేయడం జరిగింది. ఇందులో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఉపేంద్ర, అంజి, మేఘనాథ్, విద్యార్థులు పాల్గొన్నారు

Previous articleతాగిన మత్తులో అలా జరిగింది నన్ను క్షమించండి
Next articleఅఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి ‘లెహరాయీ’ లిరికల్ సాంగ్‌కు అనూహ్య స్పందన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here