Home తెలంగాణ నాయిని కి నేతల ఘ‌న నివాళి

నాయిని కి నేతల ఘ‌న నివాళి

95
0

హైద‌రాబాద్ అక్టోబర్ 22
దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్ర‌థ‌మ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నాయిని న‌ర్సింహారెడ్డి చిత్ర‌ప‌టానికి కేటీఆర్ పుష్పాంజ‌లి ఘ‌టించి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, జ‌గ‌దీశ్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ‌య్య‌, ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Previous articleజోరందుకున్న జాబ్ మార్కెట్‌..మ‌ళ్లీ కొలువుల క‌ళ‌!
Next articleతైవాన్‌ పై చైనా దాడి చేస్తే.. తైవాన్‌కు అండ‌గా ఉంటాం: అమెరికా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here