Home తెలంగాణ స్పీకర్ కాన్వాయి లో ప్రమాదం…వ్యక్తి మృతి

స్పీకర్ కాన్వాయి లో ప్రమాదం…వ్యక్తి మృతి

123
0

మెదక్
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ వద్ద తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయి ఢీకొని నర్సింహ్మ రెడ్డి(50) మృతి చెందాడు. మృతుడు బతుకుదెరువు కోసం వలస వచ్చిగత కొన్ని సంవత్సరాలుగా కాళ్ళకల్ గ్రామంలో నివాసం వుంటున్నాడు. స్థానిక పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం ఉదయం నర్సింహ్మ రెడ్డి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది

Previous articleసాదా …సీదా గా సామాన్యుడిలా… !! ఆత్మీయంగా..!! గరీబొల్ల హోటల్ లో… గరీబోళ్ల లా టిఫిన్ చేసిన మంత్రి హరీష్ రావు
Next articleఎమ్మెల్సీని సన్మానించిన కాంగ్రెస్ నేత ఖుతుబొద్దిన్ పాషా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here