Home ఆంధ్రప్రదేశ్ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

127
0

విజయవాడ
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట సమీపంలోని బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుగంచిప్రోలు ఎస్సై హరిప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఎస్సై మాట్లాడుతూ మృతుని వివరాల ప్రకారం మృతునిది విజయవాడ వాంబే కాలనీకి చెందిన శేఖర్ (ఎలక్ర్టిషియన్) అనే వ్యక్తి పని నిమిత్తం ఖమ్మం వెళ్ళి వస్తుండగా ఘటన చోటుచేసుకుందని తెలిపారు. పూర్తి వివరాలు విచారణానంతరం తెలియపరుస్తామని ఎస్సై హరిప్రసాద్ అన్నారు…

Previous articleచ‌దివింది ఎంఎస్సీ..చేసేది జీహెచ్ఎంసీ స్వీప‌ర్‌ ఉద్యోగం
Next articleమెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ రిలీజ్ చేసిన రాజ్ తరుణ్, శ్రీను గవిరెడ్డి, అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్‌వీసి ఎల్ఎల్‌పి ‘అనుభవించు రాజా’ టీజర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here