Home ఆంధ్రప్రదేశ్ నంద్యాల లో భారీ చోరీ పోలీసులకు సవాల్ విసురుతన్న దొంగలు

నంద్యాల లో భారీ చోరీ పోలీసులకు సవాల్ విసురుతన్న దొంగలు

87
0

నంద్యాల
నంద్యాల పట్టణంలో పట్ట పగలే దొంగలు బీభత్సం సృష్టించు తున్నారు. మరి పోలీసులకు సవాల్ విసురుతూ ఏదోక ప్రాంతాల్లో తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఈ మధ్య కాలంలో వరుస హత్యలతో వనికి పోతున్న పట్టణ వాసులకు దొంగల బెడదల తో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు అని పలువురు అంటున్నారు. బుధవారం నాడు కోట వీధికి చెందిన షేక్ మజీద్ అనే పాలీష్ కాంట్రాక్టర్ ఇంట్లో 35 తులాల బంగారు. 1.88 లక్షల నగదు చోరీ జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని మరియు దొంగల ముఠాను అరెస్టు చేయాలని పలువురు కోరుతున్నారు.

Previous articleఅనంతగిరి లో 620 కేజీల గంజాయి పట్టివేత
Next articleపలు అభివృద్ధి పనులను ప్రారంభించిన యమ్ పీ. యమ్ యల్ ఏ 10లక్షల రూపాయల వ్యయంతో 14 వ వార్డులో అభివృద్ధి పనులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here