Home తెలంగాణ తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కుల‌పై మంత్రి నిరంజ‌న్ రెడ్డి ధ్వ‌జం

తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కుల‌పై మంత్రి నిరంజ‌న్ రెడ్డి ధ్వ‌జం

124
0

హైద‌రాబాద్ నవంబర్ 22
తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కుల‌పై రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతుల‌ను ప‌ట్టించుకోలేద‌న్న వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ఖండించారు. మూడేండ్ల‌లో రూ. 3,384.95 కోట్ల రైతు బీమా ప‌రిహారం

అందించామ‌ని తెలిపారు. 67,699 మంది రైతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున అందించామ‌న్నారు.రైతుబంధు, రైతుబీమా, 24 గంట‌ల నాణ్య‌మైన క‌రెంట్ వంటి ప‌థ‌కాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్నాయా? అని

ప్ర‌శ్నించారు. ఏడాదికి రూ. 60 వేల కోట్లు వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌కు ఖ‌ర్చు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ రైతు ప‌క్ష‌పాతి అని మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Previous articleమ‌ళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసుల‌తో స‌త‌మ‌తం అవుతున్న యురోప్ దేశాలు బుడాపెస్ట్‌ లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి భారీ సంఖ్య‌లో ఎగ‌బ‌డ్డ జ‌నం
Next articleడిసెంబ‌ర్ మొద‌టి వారంలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్య‌క్ర‌మం వైద్యారోగ్య శాఖ అధికారుల‌ను ఆ శాఖ మంత్రి హ‌రీశ్‌రావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here