Home ఆంధ్రప్రదేశ్ శ్రీవారిని దర్శించుకున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు

శ్రీవారిని దర్శించుకున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు

71
0

తిరుమల,మా ప్రతినిధి, అక్టోబర్ 27,
మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, కాఫీ టేబుల్ బుక్, 2022 డైరీ, క్యాలెండర్ అందజేశారు.

Previous articleగ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైని క‌లిసిన నావికాద‌ళం అధికారులు
Next articleశ్రీవారికి 3.604 కేజీల బంగారు బిస్కెట్లు విరాళం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here