Home తెలంగాణ ఉప కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

ఉప కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

135
0

బెల్లంపల్లి సెప్టెంబర్ 22
బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలో  జాతీయ హెల్త్ మిషన్   నిధులలో నుండి   16 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య ఉప కేంద్రం పనులను బుధవారం   ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ , బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ , వైస్ ఎంపీపీ రాణి-సురేష్  మండల  అధ్యక్షుడు గణేష్ గౌడ్ , సర్పంచ్ ఉమాదేవి , ఎంపీటీసీ సుభాష్ రావు , మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టిఆర్ ఎస్  పార్టీ యువజన అధ్యక్షుడు మహేందర్, ప్రజాప్రతినిధులు, టిఆర్ ఎస్  నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Previous articleఅక్రమ నిర్మాణాలపై మున్సిపల్ శాఖ కొరడా
Next articleపార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందన్నారు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here