Home ఆంధ్రప్రదేశ్ ఈ నెల 30 వరకు ఏపి లో నైట్‌ కర్ఫ్యూ కొనసాగింపు

ఈ నెల 30 వరకు ఏపి లో నైట్‌ కర్ఫ్యూ కొనసాగింపు

280
0

అమరావతి సెప్టెంబర్ 18
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా నైట్‌ కర్ఫ్యూ ఆంక్షలను ఈ నెల 30 వరకు కొనసాగిస్తామని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి మరసటిరోజు ఉదయం 6గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నది. కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంక్షల్ని ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005 కింద చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Previous articleకోట్ల మేర ఆదాయ‌ప‌న్నును ఎగ‌వేసిన‌ సోనూ సూద్ న్యూఢిల్లీ సెప్టెంబర్ 18 (
Next articleపరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here