Home తెలంగాణ 19న‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ యాదాద్రి ప‌ర్య‌ట‌న‌

19న‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ యాదాద్రి ప‌ర్య‌ట‌న‌

267
0

హైద‌రాబాద్ అక్టోబర్ 18
ఈ నెల 19న‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ యాదాద్రి ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. హైద‌రాబాద్ నుంచి ఉద‌యం 11:30 గంట‌ల‌కు యాదాద్రి బ‌య‌ల్దేర‌నున్నారు. యాదాద్రి పున‌ర్నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీలించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా యాదాద్రి పునఃప్రారంభ తేదీల‌ను సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించ‌నున్నారు.యాదాద్రి పున: ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించి వున్నారు. ఈ నేప‌థ్యంలో యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారు. పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించ‌నున్నారు

Previous articleసూప‌ర్‌సోనిక్ మిస్సైల్‌ను ప‌రీక్షించిన‌ చైనా..! ఎడిటోరియ‌ల్ ప్ర‌స్తావించిన గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక
Next articleబద్వేలు ఉప ఎన్నికల్లో వేడెక్కుతున్న ఎన్నికల ప్రచారం సోమువీర్రాజు, సాకే శైలజానాథ్, మేయప్పన్ ల ఎన్నికల ప్రచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here