Home ఆంధ్రప్రదేశ్ అనాధలు దివ్యాంగుల ను ప్రతి ఒక్కరు ఆదరించాలి ప్రముఖ న్యాయవాది రమాదేవి

అనాధలు దివ్యాంగుల ను ప్రతి ఒక్కరు ఆదరించాలి ప్రముఖ న్యాయవాది రమాదేవి

106
0

నెల్లూరు
అనాథలు దివ్యాంగుల ను ప్రతి ఒక్కరూ   ఆదరించాలని ప్రముఖ న్యాయవాది రమాదేవి అన్నారు  . రెడ్ క్రాస్  లోగల  వికలాంగుల శిక్షణ సంస్థలో   బిస్కెట్ లు  ఇతర తినుబండారాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  కొందరు న్యాయవాదులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు  . బాధిత చిన్నారులను ప్రేమతో ఆదరణతో చూడాలని, వారికి ఉన్నతమైన భవిష్యత్తు కల్పించేందుకు తల్లిదండ్రులు, సేవాసంస్థలు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు  .అంగవైకల్యాని లెక్కపెట్టకుండా ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నత  అధికారులు అయ్యారని వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో న్యాయవాదులు భాను రామ్. సుప్రియ రెడ్ క్రాస్  సిబ్బంది సుమతి ఉమా స్వప్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

Previous articleవైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష రీసర్వే తో వ్యవసాయ భూములు సమగ్ర సర్వే రోవర్ మిషన్, క్యూజిఎస్ సాఫ్ట్ వేర్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం. భూమిరికార్డుల ఆధునికీకరణతో రాబోయే కాలంలో భూములకు రక్షణ.. ఆర్డీవో ఎస్.మల్లిబాబు
Next articleఎంపీలకు కేంద్రం షాక్ – ఎయిర్ఇండియా ఫ్రీ టికెట్స్ బంద్ !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here