కామారెడ్డి నవంబర్ 29
కామారెడ్డి జిల్లాలో
మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో బృహత్ పల్లె ప్రకృతి వనం ను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వచ్ఛమైన ప్రాణవాయువును వృక్షాలు అందిస్తాయని సూచించారు. వనం లో మొక్కలు మియావాకి విధానంలో నాటాలని సూచించారు. ఆర్ డి ఓ రాజా గౌడ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.