Home ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు బస్సు బోల్తా..ఐదుగురికి గాయాలు

ప్రైవేటు బస్సు బోల్తా..ఐదుగురికి గాయాలు

283
0

అనంతపురం
అనంతపురం జిల్లా  మండలం కోడూరు తోపు సమీపాన బస్సు బోల్తా పడింది. ఘటనలో ఐదు మందికి గాయాలు అయ్యాయి. వారిని  బాగేపల్లి ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ తలకు తీవ్రగాయం అయినట్లు సమాచారం. సోమవారం తెల్ల వారు జాము 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ముందు వెలుతున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు సమాచారం.  గ్రీన్ లైన్ ట్రావెల్స్  బస్సు హైదరాబాద్ నుండి బెంగుళూరుకు  వెలుతుంద. బస్సులో బస్సులు 35 మంది ప్రయాణికులు వున్నారు.

Previous articleకళ్యాణ మండపం నుంచి వధువు జంప్ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని పోలీసు స్టేషన్ కి
Next articleస్థానికేతరులను అడ్డుకున్న ఓటర్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here