Home ఆంధ్రప్రదేశ్ తహసిల్దార్ కార్యాలయం ను తనిఖీచేసిన ఆర్డిఓ

తహసిల్దార్ కార్యాలయం ను తనిఖీచేసిన ఆర్డిఓ

229
0

తుగ్గలి
మండల కేంద్రమైన తుగ్గలి లోని గల స్థానిక తహసిల్దార్ కార్యాలయం ను ఆదోని ఆర్డిఓ రామకృష్ణా రెడ్డి గురువారం రోజున తనిఖీ చేశారు.అనంతరం తహసిల్దార్ నజ్మా భాను మరియు డిప్యూటీ తహసిల్దార్ నిజాముద్దీన్ ద్వారా భూ సర్వే గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.భూ సర్వే పనులు ఎటువంటి జాప్యం లేకుండా నిర్వహించాలని ఆర్డిఓ అధికారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, మండల సర్వేయర్ గాధి లింగప్ప,తుగ్గలి మండల విఆర్వోలు,గ్రామ సచివాలయ సర్వేయర్లు,తహసిల్దార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Previous articleజనాగ్రహ దీక్ష.. ఎమ్మెల్యే శ్రీదేవి టిడిపి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి
Next articleఅయోడిన్‌ ఉప్పు వాడకం శ్రేయస్కరం జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ఎండి సమియొద్దిన్ జాతీయ ఆయోడిన్‌ లోప వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆవగాహన సదస్సు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here