Home ఆంధ్రప్రదేశ్ *బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహయం అందజేసిన ఎమ్మెల్యే భూమన…

*బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహయం అందజేసిన ఎమ్మెల్యే భూమన…

142
0

తిరుపతి

తిరుపతి అబ్బన్న కాలనీలో
ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు ఇంట్లో చేరి…ఆపై విద్యుత్ షాక్ కి
గురై మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి
ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ మేరకు మృతుడు రిషీ గౌతమ్ కుటుంబ సభ్యులకు మంగళవారం ఉదయం 5 లక్షల రూపాయల చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో
నగర మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్  దూది కుమారి, తహసీల్దార్ రమణ  పాల్గొన్నారు.

Previous articleవరద బాధితులకు ఆపన్నహస్తం అందించిన ఎంపీ మిథున్ రెడ్డి
Next articleవైఎస్ వివేకా హత్య కేసు విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here