Home ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలిస్తున్న నగదు స్వాధీనం… తమిళనాడుకు ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

అక్రమంగా తరలిస్తున్న నగదు స్వాధీనం… తమిళనాడుకు ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

99
0

నెల్లూరు
నెల్లూరు నుండి చెన్నైకు వెళ్ళు తమిళనాడు ఆర్టీసీ బస్సులో ఎటువంటి లెక్కలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 66,56,900 రూపాయలను దొరవారిసత్రం పోలీసులు సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో గూడూరు డీఎస్పీ.రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాత్రి సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా… చెన్నై రాష్టానికి చెందిన బస్ లో  అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు వద్ద ఉన్న బ్యాగులు తనిఖీ చేయగా  అందులో ఎటువంటి లెక్కల పత్రాలు లేని నగదు 66,56,900 రూపాయలు  ఉండడంతో ఆ నగదును సీజ్ చేసి నగదు కలిగి ఉన్న చెన్నైకు చెందిన కిరణ్,విష్ణులను అదుపులోకి తీసుకున్నామని,వీరి పై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు..

Previous articleఓటమికి ఒక్కడే బాధ్యుడు కాదు..సమిష్టి బాధ్యత: జానారెడ్డి
Next articleమెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ RC15 తొలి షెడ్యూల్ పూర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here