Home ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతలకు ఘన స్వాగతం

బిజెపి నేతలకు ఘన స్వాగతం

266
0

బద్వేలు
ఉప ఎన్నికల్లో భాగంగా సోమవారం కలసపాడు మండలం రామాపురం గ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన బిజెపి నాయకులకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ అభ్యర్థి పనతల  సురేష్ తదితర నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆరోపించారు.

Previous articleకాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ ఉధృత ప్రచారం
Next articleవైసిపి లో తిరుగుబాటు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here