Home ఆంధ్రప్రదేశ్ దేవుని ఆశీస్సులు మెండుగా వుండాలని ప్రత్యేక ప్రార్థనలు టిటిడి బోర్డ్ మెంబర్ ఆర్. మాసీమ బాబు...

దేవుని ఆశీస్సులు మెండుగా వుండాలని ప్రత్యేక ప్రార్థనలు టిటిడి బోర్డ్ మెంబర్ ఆర్. మాసీమ బాబు కు ఘనంగా సన్మానం

123
0

కడప సెప్టెంబర్22
కడప నగరం లోని వైసిపి సీనియర్ నేత ఆర్. మాసీమ బాబు గారికి టిటిడి బోర్డ్ మెంబర్ గా పదవి అలంకరించిన పెద్దాయనకు 48 డివిజన్ కృపా కాలనీకి చెందిన న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ పి.మహేష్ అధ్యక్షతన మరియు బేడ బుడగజంగం రాష్ట్ర అధ్యక్షులు డి. శ్రీరాములయ్య, టి.కొండయ్య పాల్గొని  శాలువా పూల మాలలతో సన్మానించారు. పాస్టర్ పి.మహేష్ ప్రార్థనలు చేసి యేసు క్రీస్తు ఆశీస్సులు మెండుగా వుండాలని కోరుకుంటు వారు మాట్లాడుతూ పట్టణంలో కుల మత బేధం లేక అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో వున్న మాసీమ బాబు గారికి టిటిడి బోర్డ్ మెంబర్ గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపి, ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో వాలంటీర్ పి. రవితేజ, రోజా, పి. శాంతిరాజు పాల్గొన్నారు.

Previous articleబ్ర‌హ్మోత్స‌వాల్లో ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా గోమందిరం ప్రారంభానికి ఏర్పాట్లు టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి
Next articleరేషన్ షాపుల వద్ద గుడ్డ సంచులు పంపిణీ చేసిన బిజెపి మహిళా మోర్చా విభాగం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here