Home తెలంగాణ అతివేగం ప్రాణాలు తీసింది

అతివేగం ప్రాణాలు తీసింది

304
0

రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలి చౌకి కి చెందిన వ్యక్తి ముజాహిద్ అలీ (39) మృతి చెందాడు. జయశంకర్ యూనివర్సిటీ సమీపంలోని అతి వేగంగా బైక్ పై వచ్చి డివైడర్ కు ఢీకొని మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసులు స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి వచ్చి ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు స్థానికులు అతివేగంగా వచ్చి డివైడర్ కు ఢీ కొట్టాడని పోలీసులకు తెలిపారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Previous articleబీర్కూర్ లో చిరుత సంచారం
Next articleగుప్త నిధుల మర్డర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here