Home ఆంధ్రప్రదేశ్ గంజాయి రవాణ చేస్తున్న విద్యార్దులు ఆరెస్టు

గంజాయి రవాణ చేస్తున్న విద్యార్దులు ఆరెస్టు

79
0

చింతలపూడి
పశ్చియ గోదావరి జిల్లా చింతలపూడిలొ పది మంది గంజాయి మఠా. యువకులను  పోలీసులు ఆరెస్టు చేసారు. వారిలొ ఇద్దరు మైనర్లు వున్నారు.  నిందితుల వద్ద నుండి 2 కేజీలు గంజాయి, 10 సెల్ పోన్లు, 1 బైక్ స్వాదీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు పదవ తరగతి చదువుతున్నారు. మిగతా వారంతా ఇంటర్, డిగ్రి, డిస్ కంటిన్యూ   స్టూడెంట్స్  కావటం విశేషం. జల్సాలకు అలవాటుపడి గంజాయి సేవిస్తూ, తెలిసిన వారికి వీరు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Previous articleపార్టీ బలోపేతం కోసం ఆళ్లగడ్డ కు వస్తానన్న నాదెండ్ల మనోహర్ ఆళ్లగడ్డ జన సేన నాయకుడు మైలేరి మల్లయ్య
Next articleజమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు సైనికులు వీరమరణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here