Home వార్తలు రాజ‌స్థాన్‌లోనీట మునిగిన సంగమేశ్వ‌ర ఆల‌యం

రాజ‌స్థాన్‌లోనీట మునిగిన సంగమేశ్వ‌ర ఆల‌యం

283
0

జైపూర్ సెప్టెంబర్ 30
రాజ‌స్థాన్‌లోని సంగమేశ్వ‌ర ఆల‌యం నీట మునిగింది. మ‌హి డ్యామ్ గేట్ల‌ను ఎత్తివేసి నీటిని రిలీజ్ చేశారు. దాంతో బన్‌స్వారా వ‌ద్ద ఉన్న సంగమేశ్వ‌ర ఆల‌యం నీటిలో మునిగిపోయింది. మ‌హి న‌దిపై మ‌హి బ‌జాజ్ సాగ‌ర్ డ్యామ్‌ను నిర్మించారు. బ‌న్‌స్వారా ప‌ట్ట‌ణానికి 16 కిలోమీట‌ర్ల దూరంలో ఆ డ్యామ్ ఉంటుంది. 1972లో ఆ డ్యామ్‌ను నిర్మించారు. గ‌త రెండేళ్ల నుంచి ఆ డ్యామ్ పూర్తిగా నిండుతోంది. గ‌త ఏడాది ఆగ‌స్టులు, ఈ సారి సెప్టెంబ‌ర్‌లో డ్యామ్ గేట్ల‌ను ఎత్తివేశారు. మ‌హి డ్యామ్‌కు మొత్తం 16 గేట్లు ఉన్నాయి.

Previous articleజనాభా గణనలో కుల గణన చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోకాపోతే ఉద్యమమే అఖిలపక్ష రాజకీయ పార్టీల హెచ్చరిక
Next articleతైవాన్ పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యత: మంత్రి కేటీఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here