Home తెలంగాణ సముద్రంలో సూర్యాపేట యువకుడు గల్లంతు

సముద్రంలో సూర్యాపేట యువకుడు గల్లంతు

207
0

సుర్యాపేట
సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు మలేషియాలో మృతి చెందాడు. సూర్యాపేట పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవిల కుమారుడు రిశివర్ధన్ రెడ్డి(21).. నేవీలో ఉద్యోగం సంపాదించి మలేషియా కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సదరు ప్రైవేటు షిప్ సరుకు రవాణా కోసం వెళ్తున్న క్రమంలో.. షిప్పై నుంచి సముద్రంలో పడిపోవడంతో మృతి చెందినట్లు తల్లిదండ్రులకు ఫోన్ లో సమాచారం అందించారు మలేషియా అధికారులు. దీంతో మృతుడి స్వస్థలం సూర్యాపేట పట్టణంలోని నివాసంలో విషాద ఛాయలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు రిషి వర్ధన్ రెడ్డి మరణం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు సహాయ సహకారాలు అందించాలని వేడుకుంటున్నారు.

Previous articleబద్వేల్ లో బలం పెంచుకుంటున్న బిజెపి, కాంగ్రెస్
Next articleహీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ.. ప్రవక్త జీవితచరిత్రను ప్రజలకు తెలపాలి.. ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here