Home క్రీడలు సయ్యద్ సహీద్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్

సయ్యద్ సహీద్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్

193
0

కోరుట్ల జనవరి 24
ఈ నెల 23 న కోరుట్ల వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సయ్యద్ సహీద్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు.ఈ పోటీలలో మెట్ పెల్లి, కథలాపూర్, కోరుట్ల మండలాలకు చెందిన జట్టులు పాల్గొన్నాయి.. ఈ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ కోరుట్ల బిలాల్ పుర వర్సెస్ ఊట్పల్లి జట్టుతో తలపడగా కోరుట్ల పట్టణానికి చెందిన బిలాల్ పుర జట్టు మొదటి స్థానం కైవసం చేసుకోగా ,రెండవ స్థానం ఊట్పల్లి కైవసం చేసుకుంది. కోరుట్ల వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు గంగాధర్ , లక్ష్మీనారాయణ, సల్మాన్ ఖాన్ ,రాజేష్ , ఆమేర్ అలీలు విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.అలాగే ఇటీవల మృతి చెందిన
సయ్యద్ సాహెద్ కు క్రీడాకారులు,అసోసియేషన్ సభ్యులు నివాళులర్పించినట్లు వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎంఏ భారీ తెలిపారు

Previous articleబాలికల పట్ల వివక్ష చూపొద్దు ఐసిడిఎస్ సూపర్వైజర్లు కవిత, రాణి
Next articleసమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here