Home Uncategorized ఈడి విచారణకు హాజరైన సీనినటుడు తనీష్

ఈడి విచారణకు హాజరైన సీనినటుడు తనీష్

267
0

హైదరాబాద్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది.  ఈ వ్యవహారంపై మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ… 12మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్ట్ పూరీ నుంచి ముమైత్ ఖాన్ వరకు విచారించిన అధికారులు, శుక్రవారం హీరో తనీష్ను విచారించారు. మనీలాండరింగ్ కేసులో తనీష్కు నోటీసులు ఇచ్చిన ఈడీ.. బ్యాంకు ఖాతాల లావాదేవీలు పరిశీలించింది.  డ్రగ్స్ సరఫరాదారులు కెల్విన్, వాహబ్తో సంబంధాలు, వారితో జరిపిన లావాదేవీలపై ఆరా తీసారు.

Previous articleపోలీసు సిబ్బందికోసం గ్రీవెన్స్-డే
Next articleరాష్ట్రంలో మూడు ఆధునిక జూట్‌ మిల్లుల ఏర్పాటు: కేటీఆర్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here