Home తెలంగాణ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

323
0

హైదరాబాద్
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయన్ని బీజేపీ కార్పొరేటర్లు ముట్టడించారు., దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం మేయర్ ఛాంబర్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన  బీజేపీ కార్పొరేటర్ల ను పోలీసులు అడ్డుకున్నారు.  వెంటనే కార్పోరేషన్ వెంటనే  జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేసారు.  ఐదు నెలల క్రితం వర్చువల్ మీటింగ్ పెట్టినా, అప్పటి నుంచి  ఒక్క పని కూడా జరగలేదని వారు ఆరోపించారు. సాధారణ   మీటింగ్ పెట్టి , ప్రజా సమస్యలను పరిష్కరించాలని వారు  డిమాండ్ చేసారు. అందోళన జరుగుతున్న సమయంలో మేయర్ ఛాంబర్ లోని వస్తువులు ద్వంసం అయ్యాయి

Previous articleదళితులు ముఖ్యమంత్రి పదవికి అర్హులు కాదా? ప్రజా స్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యం సీఎం కేసీఆర్‌స్పష్టం చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Next articleదేశం లో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here