Home తెలంగాణ కూసుమంచిలో ఘోర రోడ్డు ప్రమాదం

కూసుమంచిలో ఘోర రోడ్డు ప్రమాదం

190
0

ఖమ్మం

ఖమ్మం జిల్లా కూసుమంచిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది.

శివాలయం వెనుక నానూ తండ రోడ్డులో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది.

ప్రమాదంలో చేగోమ్మా గ్రామానికి చెందిన కిన్నెర ముత్తయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.

ప్రమాదానికి గురించి

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Previous articleవిజయదశమి సందర్భంగా ‘హలో జాను’ చిత్ర షూటింగ్ ప్రారంభం
Next articleబతుకమ్మ వేడుకలకు వెళ్లారు ఇంట్లో దొంగలు పడ్డారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here