Home ఆంధ్రప్రదేశ్ బోట్ క్లబ్ దగ్గర యువకుడి మృతదేహం

బోట్ క్లబ్ దగ్గర యువకుడి మృతదేహం

274
0

కాకినాడ
కాకినాడ రూరల్ బోట్ క్లబ్ గుర్తు తెలియని యువకుడు మృతదేహం లభ్యo అయింది. సర్పవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతి చెందిన యువకుడు  ఎ.సూర్యశ్రీ పణిప్రశాంత్..(15) గా గుర్తించారు. రెండు రోజులు క్రితం. సర్పవరం పోలీస్ స్టేషన్ లో సూర్యశ్రీ పణిప్రశాంత్యువకుడు కనిపించడం లేదని మృతుడి  తల్లితండ్రులు పిర్యాదు చేసారు. హత్య.. ఆత్మహత్య అనే కోణం లో పోలీసులు విచారిస్తున్నారు.

Previous articleభూత వైద్యం పేరుతో నమ్మించి అత్యాచార యత్నం
Next articleప్ర‌పంచ‌వ్యాప్తంగా 23.75 కోట్ల‌కు చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య మ‌ర‌ణాల సంఖ్య 48.40 ల‌క్ష‌లు దాటి 50 ల‌క్ష‌ల‌కు చేరువ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here